సుంకర వాసిరెడ్డి
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సుంకర వాసిరెడ్డి అనేది ఇద్దరు రచయితల ఉమ్మడి పేరు వారు సుంకర సత్యనారాయణ , వాసిరెడ్డి భాస్కరరావు, ఈ ఇద్దరు సుంకర వాసిరెడ్డి అనే పేరుతో రచించిన "మా భూమి" నాటకం తెలంగాణాలో వెయ్యికి పైన ప్రదర్శనలు జరుపుకొన్నది.[1]
మూలాలు మార్చు
- ↑ "నవీన సాహిత్యం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-18. Retrieved 2022-01-03.