హతిమురా దేవాలయం

అస్సాం లోని ప్రముఖ దుర్గాదేవి ఆలయం

హతిమురా దేవాలయం భారతదేశంలోని అస్సాంలోని నాగావ్ జిల్లా, సిల్ఘాట్ వద్ద ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం (శక్తి పీఠం). ఇది సా.శ. 1745-46 ప్రాంతంలో పాలించిన అహోం రాజు ప్రమత్తా సింఘా కాలంలో నిర్మించబడింది. ఇది పురాతన అస్సాంలో శక్తి మతానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఇక్కడి ప్రధాన దేవత దుర్గా దేవి, ఇక్కడ మహిషమర్దిని అని పిలుస్తారు. పూర్వం ఈ ఆలయ సమీపంలో నరబలి ఇవ్వబడేదని స్థల పురాణం చెబుతుంది.[1][2][3][4]

హతిమురా దేవాలయం
హతిమురా దుర్గా మందిర్
హతిమురా దుర్గా మందిర్
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంఅస్సాం
ప్రదేశంసిల్ ఘత్
సంస్కృతి
దైవందుర్గాదేవి
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తప్రమత్తా సింఘా

మూలాలు మార్చు

  1. Baruah, B. K.; Sreenivasa Murthy, H. V. The Hatimura Temple. Hindu books universe. Archived from the original on 30 ఆగస్టు 2017. Retrieved 12 December 2009.
  2. "Nagaon Attraction: Hatimura Temple". Sulekha.com. Retrieved 12 December 2009.[permanent dead link]
  3. "Hatimura Temple". Indian Temples Portal. Archived from the original on 25 సెప్టెంబరు 2019. Retrieved 12 December 2009.
  4. "Hatimura temple at Silghat". Assam On Net. Archived from the original on 19 అక్టోబరు 2007. Retrieved 21 మార్చి 2022.