అడపా కమ్మరాజులు

(అడపా కమ్మ రాజులు నుండి దారిమార్పు చెందింది)

అడపా కమ్మరాజులు లేదా అడపా నాయకులు ముసునూరి కమ్మ ప్రభువుల కాలంలో కొండపల్లిని పరిపాలించారు.వీరినే కొండపల్లి కమ్మరాజులు అని కూడా వ్యవహరిస్తారు. సుమారు 70 ఏళ్లు ఈ కోట నుండి రాజ్య ప్రజలను సుభిక్షంగా పరిపాలించి అనేక యుద్ధాల్లో పాల్గొంటూ కొండపల్లి కమ్మరాజులుగా కీర్తి గడించారు.[1]

కొండపల్లి కోట, అడపా కమ్మరాజుల రాజధాని

మూలాలు మార్చు

  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006

వెలుపలి లంకెలు మార్చు