అనితా నగర్ సింగ్ చౌహాన్

అనితా నగర్ సింగ్ చౌహాన్ (జననం 5 సెప్టెంబర్ 1984) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రత్లాం నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

మూలాలు

మార్చు
  1. Rediff (26 June 2024). "These Lady MPs Will Grace 18th Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.