ఇంటూరి నాగేశ్వరరావు
ఇంటూరి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కందుకూరు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
ఇంటూరి నాగేశ్వరరావు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | మానుగుంట మహీధర్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కందుకూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1977 నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | ఇంటూరి సుబ్బారావు, వరమ్మ | ||
జీవిత భాగస్వామి | సౌజన్య | ||
సంతానం | అవినాష్, సందీప్ | ||
నివాసం | 5-32, నెకునంపురం \ పోకూర్, వోలేటివారి మండలం, నెల్లూరు జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "పసుపు జెండా.. విజయ ఢంకా". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.