ఇరికేపల్లి

దాచేపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం

ఇరికేపల్లి పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఇరికేపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఇరికేపల్లి is located in Andhra Pradesh
ఇరికేపల్లి
ఇరికేపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దాచేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522414
ఎస్.టి.డి కోడ్ 08649

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం నడికుడి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం మార్చు

ఈ ఆలయంలో 2014,మే-30 శుక్రవారం నాడు, అంకమ్మ తల్లి తిరునాళ్ళను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, మహిళలు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. భక్తులు గ్రామ వీధులలో అమ్మవారిని ఊరేగించారు.మహిళలు బోనాలతో ప్రదర్శనలు చేసారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.[1]

గ్రామ ప్రముఖులు మార్చు

  • మందపాటి నాగిరెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు,కమ్యూనిస్టు నేత.

మూలాలు మార్చు

  1. ఈనాడు గుంటూరు రూరల్; 2014,మే-31; 5వపేజీ.