ఈ సమాజం మాకొద్దు

ఈ సమాజం మాకొద్దు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పరిమళ రావ్ పిక్చర్స్ పతాకంపై జె.ఎస్.ఆర్.పరిమళరావు నిర్మించిన ఈ సినిమాకు గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించాడు.[1][2] రాం ప్రసాద్, షావుకారు జానకి, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.

ఈ సమాజం మాకొద్దు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడపాటి రాజ్‌కుమార్‌
తారాగణం మనోచిత్ర
నిర్మాణ సంస్థ పరిమళ రావ్ పిక్చర్స్
భాష తెలుగు
గూడపాటి రాజ్ కుమార్

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Ee Samajam Makoddu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. "'పునాదిరాళ్లు' దర్శకుడు రాజ్‌కుమార్‌ కన్నుమూత". m.eenadu.net. Retrieved 2020-08-18.[permanent dead link]
  3. సాక్షి, తెలంగాణ (15 November 2019). "'పునాదిరాళ్ల'కు పుట్టెడు కష్టం". Sakshi. Archived from the original on 15 నవంబరు 2019. Retrieved 21 November 2019.

బాహ్య లంకెలు మార్చు