కందుకూరు

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కందుకూరు మండల పట్టణం, మండల కేంద్రం.

కందుకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 15°13′N 79°54′E / 15.22°N 79.9°E / 15.22; 79.9Coordinates: 15°13′N 79°54′E / 15.22°N 79.9°E / 15.22; 79.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంకందుకూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం33.06 km2 (12.76 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం57,246
 • సాంద్రత1,700/km2 (4,500/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి999
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8598 Edit this on Wikidata )
పిన్(PIN)523105 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

చరిత్రసవరించు

శ్రీకృష్ణ దేవరాయ కాలంలో ఈ ప్రాంతాన్ని స్కంధ పూరి అనేవారు. కాలక్రమంలో కందుకూరు గా మారింది.

భౌగోళికాంశాలుసవరించు

  కందుకూరు 15.217°N 79.917°E వద్ద, సముద్రమట్టానికి 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉంది. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు ఉత్తరదిశగా 103కి.మీ. దూరంలో, సమీప నగరమైన ఒంగోలుకు ఆగ్నేయంగా 46 కి.మీ దూరంలో వుంది.

జనగణన వివరాలుసవరించు

కందుకూర్ 1,50,084 జనాభా ఉంది.జనాభాలో పురుషుల సంఖ్య 49%,51% మహిళలు ఉన్నారు.కందుకూర్ 63% సగటు అక్ష్యరాస్యత,59.5% యొక్క జాతీయ సగటు కన్నా ఎక్కువ:పురుషుల అక్షరాస్యత 72%, మహిళల అక్షరాస్యత 55% ఉంది., కందుకూర్ లో, జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ.

పరిపాలనసవరించు

ఈ గ్రామ వాసులయిన దివి కొండయ్య చౌదరి తొలుత కందుకూరు సర్పంచిగా నర్రా రామారావునాయుడు పై పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. కందుకూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సదుపాయాలుసవరించు

జాతీయ రహదారి 167బి (భారతదేశం) మార్గంలో కందుకూరు వుంది. సమీప రైలు స్టేషన్ శింగరాయ కొండ లో వుంది.

విద్యా సౌకర్యాలుసవరించు

  • కందుకూర్ పఠాభిరామిరెడ్డి రామిరెడ్డి ( టిఆర్ఆర్ ) ప్రభుత్వ కళాశాల అనే చాలా పెద్ద ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ఉంది. 100 ఎకరాల ( 0.40km 2 ) ప్రాంత ప్రాంగణం వుంది.
  • ప్రకాశం ఇంజినీరింగ్ & MBA కళాశాల: విస్తీర్ణం: 40 ఎకరాలు
  • మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ & ఎంబీఏ, ఎంసీఏ కళాశాల: 1999 లో స్థాపించబడినది.
  • 3 B.E.D కళాశాలలు కందుకూరులో ఉన్నాయి .

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

  • జనార్ధన స్వామి ఆలయం: శ్రీ స్కంధ పురి జనార్ధన స్వామి (కృష్ణుడు).
  • పొలేరమ్మ గుడి (గ్రామ దేవత)
  • అంకమ్మ దేవాలయం

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కందుకూరు&oldid=3793116" నుండి వెలికితీశారు