కాగోడు తిమ్మప్ప

కాగోడు తిమ్మప్ప (జననం 1932 సెప్టెంబరు 10) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో రెవెన్యూ & ముజ్రాయ్ శాఖల మంత్రిగా పనిచేశాడు.[1]

కాగోడు తిమ్మప్ప
కాగోడు తిమ్మప్ప


రెవెన్యూ , ముజ్రాయ్ మంత్రి
పదవీ కాలం
20 జూన్ 2016 – మే 2018
ముందు శ్రీనివాస ప్రసాద్
తరువాత ఆర్.వి. దేశ్‌పాండే

పదవీ కాలం
31 మే 2013 – 20 జూన్ 2016
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు కే . జి. బోపయ్య
తరువాత కే . బి. కోలీవడ్
నియోజకవర్గం సాగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-09-10) 1932 సెప్టెంబరు 10 (వయసు 91)
కాగోడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి దీప
సంతానం 3

మూలాలు మార్చు

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.