కేరళ పీపుల్స్ పార్టీ

భారతీయ రాజకీయ పార్టీ

కేరళ పీపుల్స్ పార్టీ అనేది కేరళలోని రాజకీయ పార్టీ.[1] నటుడు ఎస్. దేవన్ నేతృత్వంలో 2004లో ఈ పార్టీ ఏర్పడింది. దేవన్ రెండు కేరళ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ 2004, 2006లో జరిగిన రెండు ఎన్నికలలో ఓడిపోయారు. ఇది 2020లో నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునఃప్రారంభించబడింది. పార్టీ 2021, మార్చి 7న బీజేపీలో విలీనమైంది.

కేరళ పీపుల్స్ పార్టీ
నాయకుడుఎస్. దేవన్
Chairpersonఎస్. దేవన్
స్థాపకులుఎస్. దేవన్
స్థాపన తేదీ2004 మార్చి 21
ప్రధాన కార్యాలయంతిరువనంతపురం, కేరళ
రాజకీయ విధానంజాతీయవాదం
లోక్‌సభ స్థానాలు0
రాజ్యసభ స్థానాలు0

మూలాలు

మార్చు
  1. "Kerala Peoples' Party launches website". Hindustan Times. 10 April 2009. Archived from the original on 16 April 2015. Retrieved 16 April 2015.