కొత్తఇల్లు అనే నవల కాళ్ళూరు నాగేశ్వరరావుగారు రచించారు.[1]

రచనానేపధ్యం

మార్చు
  • 1934 లో పుట్టిన కాళ్ళూరునాగేశ్వరరావు 1949 నుండి రచనలు చేశారు.17 నవలలు,500 ఫైగా కథలు రచించారు.
  • 1968 ఆంధ్రప్రభ వారపత్రిక వారి ఉగాది నవలల పోటిలో ప్రథమబహుమతి పొందిన నవల కొత్తఇల్లు.

ఇతివృత్తం

మార్చు
  • కొత్తఇల్లు ఒక కుటుంబ కథ ఈ కథలో మూడుతరాల వ్యక్తులు వున్నారు వారి నమ్మకాలు,అనుబంధాలు,విభేదాలు ఈ నవలకి ఆయువుపట్టు.
  • మాటతీరు,మనస్తత్వ చిత్రణ ఈ రెండే నవలను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

మూలాలు

మార్చు