కొమరం భీం ప్రాజెక్ట్

కొమరం భీం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌ మండలం అడ గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్ట్.[2][3] హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడైన కొమురం భీమ్ (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది.

కొమరం భీం ప్రాజెక్ట్
కొమరం భీం ప్రాజెక్ట్ is located in Telangana
కొమరం భీం ప్రాజెక్ట్
Telangana లో కొమరం భీం ప్రాజెక్ట్ స్థానం
కొమరం భీం ప్రాజెక్ట్ is located in India
కొమరం భీం ప్రాజెక్ట్
కొమరం భీం ప్రాజెక్ట్ (India)
అధికార నామంకొమరం భీం ప్రాజెక్ట్
Sri Komaram Bheem Project
ప్రదేశంఅడ గ్రామం, ఆసిఫాబాద్‌ మండలం, ఆదిలాబాద్ జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు19°26′0″N 79°13′26″E / 19.43333°N 79.22389°E / 19.43333; 79.22389
ప్రారంభ తేదీనవంబర్ 19, 2011[1]
నిర్మాణ వ్యయం1.85 లక్షల కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుపెద్దవాగు నది
Height18 మీటర్లు (59 అడుగులు)
పొడవు1,012 మీటర్లు (3,320 అడుగులు)
జలాశయం
సృష్టించేదికొమరం భీం జలాశయం

ప్రారంభం మార్చు

2011, నవంబర్ 19న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు.[1]

ప్రాజెక్టు వివరాలు మార్చు

ఆదిలాబాదులోని అసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్‌, సిర్పూర్ మండలాలలోని 45,000 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది.

నీటిమట్టం మార్చు

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243మీటర్లు కాగా, 2021, జూలై 15 న ప్రాజెక్టులోకి 241.8 మీటర్ల మేర నీరు వచ్చిచేరింది.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 The Hindu (19 November 2011). "Komaram Bheem project launch today". Archived from the original on 13 July 2018. Retrieved 13 July 2018.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-07-27.
  3. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  4. ఆంధ్రజ్యోతి (9 July 2018). "కుమ్రంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు". Archived from the original on 13 July 2018. Retrieved 13 July 2018.