కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[1]

కొల్లు రవీంద్ర
కొల్లు రవీంద్ర


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు కె. నారాయణ స్వామి

పదవీ కాలం
8 జూన్ 2014 – 29 మే 2019
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు పల్లె రఘునాథరెడ్డి
తరువాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

పదవీ కాలం
8 జూన్ 2014 – 29 మే 2019
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత * బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
(స్కిల్ డెవలప్‌మెంట్)
  • ముత్తంశెట్టి శ్రీనివాసరావు
    (యువత & క్రీడలు)

పదవీ కాలం
8 జూన్ 2014 – 29 మే 2019
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత గుమ్మునూరు జయరాం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు పేర్ని వెంకటరామయ్య
నియోజకవర్గం మచిలీపట్టణం
పదవీ కాలం
2014 – 2019
ముందు పేర్ని వెంకటరామయ్య
తరువాత పేర్ని వెంకటరామయ్య
నియోజకవర్గం మచిలీపట్టణం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
తల్లిదండ్రులు కొల్లు సుబ్బారావు
జీవిత భాగస్వామి నీలిమ
సంతానం 2
నివాసం మచిలీపట్టణం, ఆంధ్రప్రదేశ్
పూర్వ విద్యార్థి బి.ఏ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ), బి.ఎల్.హిందు కళాశాల (నాగార్జున విశ్వవిద్యాలయం)

వ్యక్తిగత జీవితం

మార్చు

కొల్లు రవీంద్ర గారి జన్మస్థలము కృష్ణా జిల్లా, మచిలీపట్టణంలో జన్మించారు. వీరు అగ్నికులక్షత్రియులు సామాజికవర్గానికి చెందినవారు, రఘుకుల గోత్రిజ్ఞులు.

రాజకీయ జీవితం

మార్చు

కొల్లు రవీంద్ర 1998 లో మచిలిపట్నంలో తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ పదవిలో అతను పదేళ్లపాటు ఉన్నాడు. మే 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మచిలిపట్నం నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరపున టికెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికలలో సమీప కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకటరామయ్య చేతిలో 9300 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఐదేళ్ళ తరువాత 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రత్యర్థి పెర్ని వెంకటరామయ్యను 15,800 ఓట్ల తేడాతో ఓడించాడు.[2] అతను చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేనేత వస్త్రాలు & ఎక్సైజ్, బిసి సంక్షేమం, సాధికారత అనే రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. . ఏప్రిల్ 2017 లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత, లా అండ్ జస్టిస్, స్కిల్ డెవలప్మెంట్, యూత్, స్పోర్ట్స్, నిరుద్యోగ ప్రయోజనాలు, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల మంత్రిగా నియమితుడయ్యాడు[3].[4] [5]

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెర్ని వెంకటరామయ్య (నాని) చేతిలో ఓడిపోయాడు. [6]

స్వచ్ఛంద సంస్థ

మార్చు

మార్చి 2015 లో, కొల్లు రవీంద్ర మచిలిపట్నంలో పేద ప్రజల విద్య కోసం అంకితం చేసిన స్పార్షా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. [ఆధారం చూపాలి]

మూలాలు

మార్చు
  1. EENADU (13 June 2024). "కృష్ణా జిల్లాకు ఒకే ఒక్కరు." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. "Sitting and previous MLAs from Machilipatnam Assembly Constituency". elections.in. Archived from the original on 1 ఏప్రిల్ 2017. Retrieved 1 April 2017.
  3. "Portfolios allocated to new AP ministers; Lokesh gets IT and". Outlook. 3 April 2017. Archived from the original on 8 ఏప్రిల్ 2017. Retrieved 8 April 2017.
  4. "Council of Ministers". AP State Portal. Archived from the original on 10 జూన్ 2018. Retrieved 8 April 2017.
  5. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  6. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-06-11.