గరీబ్ జనతా దళ్ (సెక్యులార్)

బీహార్‌లోని రాజకీయ పార్టీ

గరీబ్ జనతా దళ్ (సెక్యులర్) అనేది బీహార్‌లోని రాజకీయ పార్టీ. 2015 బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు లోక్‌సభ మాజీ ఎంపీ అనిరుధ్ ప్రసాద్ యాదవ్ ('సాధు యాదవ్') పార్టీని స్థాపించాడు.[1][2] పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ మాజీ ఎంపీ బ్రహ్మదేవ్ ఆనంద్ పాశ్వాన్‌ను యాదవ్ నియమించాడు.[2]

గరీబ్ జనతా దళ్
నాయకుడుఅనిరుధ్ ప్రసాద్ యాదవ్
స్థాపన తేదీ2015
ప్రధాన కార్యాలయంబీహార్
ECI Statusరాష్ట్ర పార్టీ

ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రకారం, 2015 ఎన్నికలలో ఈ పార్టీ 92,279 ఓట్లను (రాష్ట్రవ్యాప్తంగా 0.2%) సాధించింది.[3]

మూలాలు మార్చు

బాహ్య లింకులు మార్చు