గురజాల నగరపంచాయితీ

గురజాల నగర పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాకు చెందిన నగర పంచాయతీ.[1] [2]ఇది నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం, గురజాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

గురజాల నగర పంచాయతీ
గురజాల
స్థాపన2020
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ

చరిత్ర మార్చు

గురజాల నగరపంచాయితీ పల్నాడు జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థ. [3]ఈ నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి.[4] దీనిని 2020 లో ఏర్పాటు చేశారు. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా 26,190.[5]

పౌర పరిపాలన మార్చు

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు.

మూలాలు మార్చు

  1. "Dachepalli, Gurazala in Guntur district get municipality status- The New Indian Express". web.archive.org. 2023-01-14. Archived from the original on 2023-01-14. Retrieved 2023-01-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Government of Andhra Pradesh (2020-01-25). Andhra Pradesh Gazette, 2020-01-25, Extraordinary, Part PART I, Number 1339.
  3. "Dachepalli, Gurazala in Guntur district get municipality status". The New Indian Express. Retrieved 2023-01-14.
  4. "Electoral rolls | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2023-01-04.
  5. "Nagarpanchayats | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2023-01-14.

వెలుపలి లంకెలు మార్చు