చంద్రెడు, తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]

ఇది రాజమండ్రి నుండి 32 కి.మీ.లు, కాకినాడ నుండి 38 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా చెరకు, పత్తి, వరి పండిస్తారు. 1800 జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 శాతం అక్షరాస్యత ఉంది, దాదాపు 1300 మందికి వోటు హక్కు ఉంది.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రెడు&oldid=3871061" నుండి వెలికితీశారు