వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


కట్టా విజయ్ : మంచి నవల ఎంచుకున్నారు. పాత్రలు విశిష్టత, విమర్శలు, ప్రచురణ వివరాలు అన్నీ చేర్చండి.Rajasekhar1961 10:46, 26 డిసెంబర్ 2011 (UTC)

మైదానం నవలను ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపాడు. బహుమతి వేయిపడగలు-కు వచ్చింది. మార్చు

ఈ నవలను ఆ సంవత్సరం ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపించాడు కానీ బహుమతి రాలేదు. ఆ బహుమతి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు, అడివి బాపిరాజు రాసిన నారాయణరావు అనే నవలలకు దక్కాయి.[1] 

మైదానం గుడిపాటి వెంకట చలం 1927 లో రచించిన నవల. ఈ నవల వచ్చిన 7 సంవత్సరాల తరవాత వచ్చిన నవలలు 1934 లో వచ్చిన వేయిపడగలు, అడవి బాపిరాజు రాసిన నారాయణరావు. ఇంటర్నెట్ లో ఇవి మూడు ఒకే సంవత్సరంలో వచ్చినట్టుగాను, బహుమతి కోసం పంపినట్టుగా కథనాలు కనిపిస్తున్నాయి. అటువంటి కట్టు కథలను నమ్మకండి.

  1. "స్త్రీ స్వేచ్ఛాపతాకం". www.teluguvelugu.in. Archived from the original on 2021-02-05. Retrieved 2021-01-30.

సురేశ్ కొలిచాల (చర్చ) 12:45, 28 ఏప్రిల్ 2023 (UTC)Reply

Return to "మైదానం (నవల)" page.