చైత్ర శుద్ధ పాడ్యమి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
చైత్ర శుద్ధ పాడ్యమి అనగా చైత్రమాసములో శుక్ల పక్షములో పాడ్యమి తిథి కలిగిన మొదటిరోజు. తెలుగు సంవత్సరంలో ఇది మొదటిరోజున ఉగాది లేదా యుగాదిగా జరుపుకుంటారు.
సంఘటనలుసవరించు
- ఆర్యసమాజం స్థాపించబడిన రోజు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరమ పూజనీయ శ్రీ కేశరావ్ బలిరాం పంత్ హెడ్గేవార్ గారు ఉగాది రోజే జన్మించారు.
జననాలుసవరించు
- తెలుగు సంవత్సరం పేరు : వ్యక్తి పేరు, వివరాలు లింకులతో సహా.
మరణాలుసవరించు
- తెలుగు సంవత్సరం పేరు : వ్యక్తి పేరు, వివరాలు లింకులతో సహా.
పండుగలు, జాతీయ దినాలుసవరించు
- ప్రతి సంవత్సరము : హిందువులకు ఉగాది పండుగ.
బయటి లింకులుసవరించు
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |