జనార్ధనపురం (జరుగుమిల్లి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

జనార్ధనపురం ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమిల్లి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523271 Edit this on Wikidata


  • ఈ గ్రామంనకు చెందిన శ్రీ ఇమ్మిడిశెట్టి నాగబ్రహ్మారావు,లక్ష్మీకుమారి దంపతులు, 1982లో కందుకూరు వచ్చి స్థిరపడినారు. వీరి కుమార్తె శ్రావణి, ఇటీవల ప్రకటించిన కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు (సి.పి.టి) లో, అఖిల భారత స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు