జూపూడి అమ్ములయ్య
జూపూడి అమ్ములయ్య (1931 - 1999) తెలుగు రచయిత, కవి, విమర్శకుడు. అమూల్యశ్రీ కలం పెరుతో రచనలు చేసాడు.
జీవిత విశేషాలు మార్చు
అతను గుంటూరు జిల్లాలోణి పొన్నూరు మండలంలో వీరయ్య, అమ్మక్క దంపతులకు 1931లో జన్మించారు. తుమ్మల సీతారామమూర్తి తాను రాసిన "కదంబకైత"ను జూపూడి అమ్ములయ్యకి అంకితం చేసాడు[1].
రచనలు మార్చు
- తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
మూలాలు మార్చు
- ↑ సుకవిస్తుత< తుమ్మల సీతారామమూర్తి పుస్తకం
బాహ్య లంకెలు మార్చు
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |