తదేక గీతం-చైతన్య దీపం

తదేక గీతం- చైతన్య దీపం అనేది సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన తదేకగీతం అనే కవితా సంపుటి మీద నెల్లిమర్ల లక్ష్మి గారు పరిశోధన చేసి సమర్పించిన ఒక పరిశోధనా వ్యాసం[1]. లక్ష్మి గారు 2010వ సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధనా పత్రాన్ని సమర్పించి M.Phil పట్టా పొందారు. 2012లో క్రిసెంట్ పబ్లికేషన్స్ ద్వారా పరిశోధనా వ్యాసాన్ని పుస్తకంగా ముద్రించారు. ముద్రించిన 'తదేక గీతం- చైతన్య దీపం' పుస్తకాన్ని ఆమె భర్త 'కెల్లా రవికుమార్' గారికి అంకితమిచ్చారు.

తదేక గీతం-చైతన్య దీపం
కృతికర్త: నెల్లిమర్ల లక్ష్మి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సిద్దాంత వ్యాసం
ప్రచురణ: క్రిసెంట్ పబ్లికేషన్స్
విడుదల: 2012
పేజీలు: 73

మూలాలు మార్చు

  1. http://archive.andhrabhoomi.net/content/m-555[permanent dead link]