చీరాల మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం
(తోటవారిపాలెం నుండి దారిమార్పు చెందింది)

చీరాల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిబాపట్ల జిల్లాకు చెందిన మండలం. అధిక భాగం పట్టణ ప్రాంతం కలిగిన మండలం ఇది. 2001-2011 దశాబ్దిలో పట్టణ ప్రాంత జనాభా తగ్గి, గ్రామీణ ప్రాంత జనాభా పెరిగిన కొద్ది మండలాల్లో ఇది ఒకటి.

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°50′10″N 80°21′50″E / 15.836°N 80.364°E / 15.836; 80.364
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంచీరాల
Area
 • మొత్తం101 km2 (39 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం1,72,826
 • Density1,700/km2 (4,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1016


OSM గతిశీల పటము

జనాభా వివరాలు మార్చు

2001 భారత జనగణన ప్రకారం మండలం లోని మొత్తం 1,62,897 - పురుషులు 81,754 - స్త్రీలు 81,143, అక్షరాస్యత మొత్తం 66.72% - పురుషులు అక్షరాస్యత 76.02% - స్త్రీలు అక్షరాస్యత 57.41%

మండలం లోని పట్టణాలు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఈపూరుపాలెం
  2. గవినివారిపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు మార్చు