దామోదర్ కుంద్ సరస్సు

దామోదర్ కుంద్ భారతదేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో గల జునాగడ్ సమీపంలోని గిర్నార్ కొండల ప్రాంతంలో ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. ఈ సరస్సును హిందువులు పవిత్రమైన సరస్సుగా భావిస్తారు.[1][2]

దామోదర్ కుంద్ సరస్సు
గిర్నార్ పర్వత ప్రాంతంలోని దామోదర్ కుంద్ సరస్సు
దామోదర్ కుంద్ సరస్సు is located in Gujarat
దామోదర్ కుంద్ సరస్సు
దామోదర్ కుంద్ సరస్సు
ప్రదేశంగిర్నార్ పర్వతాలు, జునాగఢ్, గుజరాత్
అక్షాంశ,రేఖాంశాలు21°31′32″N 70°29′10″E / 21.52556°N 70.48611°E / 21.52556; 70.48611
సరస్సు రకంకృత్రిమ సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు257 ft (78 m)
గరిష్ట వెడల్పు50 ft (15 m)
ప్రాంతాలుజునాగఢ్

ప్రత్యేకత మార్చు

హిందూ పురాణాల ప్రకారం ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది. మృతదేహాలను దహనం చేసిన తరువాత మిగిలిపోయిన బూడిద, ఎముకలను ఈ సరస్సులో వదలటానికి చాలా మంది హిందువులు ఇష్టపడతారు. ఈ సరస్సు లోని నీరు ఎముకలను కరిగించే లక్షణాలను కలిగి ఉంది.[3]

విస్తీర్ణం మార్చు

సరస్సు 257 అడుగుపొడవు, 50 అడుగువెడల్పు, 5 అడుగుల లోతు ఉంది. దీని చుట్టూ ఘాట్ నిర్మించారు.[4][2]

అభివృద్ధి మార్చు

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రక్షించిన స్మారక కట్టడాలలో దామోదర్ కుంద్ ఒకటి. ఇది చెక్-డ్యామ్ రిజర్వాయర్ ను కలిగి ఉంది. ఇక్కడ యాత్రికుల సౌకర్యం కోసం గదులు, పబ్లిక్ టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను గుజరాత్ ప్రభుత్వం కల్పించింది.[5]

మూలాలు మార్చు

  1. Folklore Notes - 2 Vols. (Vol. I - Gujarat, Vol. II - Konkan) By R.E. Enthoven. 1989.
  2. 2.0 2.1 Global Encyclopaedia of the Brahmana Ethnography edited by K.S. Krishna Rao. 2008. p. 177.
  3. Gazetteer , Volume 8, Bombay (India : State). Government Central Press, 1884. 1884. p. 442. cremation.
  4. At the Three Rivers Archived 2013-08-23 at the Wayback Machine TIME, February 23, 1948.
  5. Census of India, 1961: Gujarat published by India. Office of the Registrar General, 1965, pp 818.