దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది దుర్గ్ రైల్వే స్టేషను, అజ్మీర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లేదా దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఛత్తీస్గఢ్ లోని ఒక పట్టణం దుర్గ్, రాజస్థాన్ యొక్క ప్రధాన నగరం అజ్మీర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క తూర్పు పశ్చిమ సెంట్రల్ నుండి దాదాపు మొత్తం పూర్తిగా సగం భాగం చాలా వరకు కలుపుతూ ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 18207.. ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

రైలు మార్గము మార్చు

ఈ రైలు ప్రధానంగా చాలా వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది. ఇది కోటా - బీనా - కాట్నీ రైలు మార్గంలో నడుస్తుంది. ఈ రైలుకు పెద్ద విరామాలు (హాల్ట్స్) ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  1. అజ్మీర్ జంక్షన్.
  2. జైపూర్ జంక్షన్.
  3. కోటా జంక్షన్.
  4. గుణ
  5. ఝాన్సీ
  6. సౌగోర్
  7. దామోవ్
  8. కాట్నీ జంక్షన్.
  9. షాడోల్
  10. ఉమారియా
  11. అనుప్పూర్ జంక్షన్.
  12. బిలాస్పూర్ జంక్షన్.
  13. టిల్డా
  14. రాయ్పూర్ జంక్షన్.
  15. భిలాయి పవర్ హౌస్
  16. భిలాయి
  17. దుర్గ్

కోచ్ మిశ్రమం మార్చు

ఈ రైలు 4 సాధారణ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు లతో మొత్తం 13 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఒక ఎసి 3 టైర్ కూడా దీనికి ఉంది.

స్పీడ్, ఫ్రీక్వెన్సీ మార్చు

ఈ రైలు సగటు వేగం 60 కి.మీ./గంటకు వేగంతో వారానికి ఒక రోజు నడుస్తుంది.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు