నన్నపనేని వెంకట్రావు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నన్నపనేని వెంకట్రావు (1914 డిసెంబరు 10 - 1980 జనవరి 28) స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు.
గుంటూరు జిల్లా ఐతానగర్ వారి జన్మస్థలం. జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన నన్నపనేని వెంకట్రావు స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర సోషలిస్టు పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. తెనాలి పురపాలక సంఘం అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసాడు. ఆ తరువాత 1962లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు, 1980లో లోకసభకు ఎన్నికయ్యాడు.[1]
మూలాలుసవరించు
- ↑ "'సమతావాది' నన్నపనేని వెంకట్రావు". andhrajyothy. Retrieved 2022-01-29.