నర్సాయపాలెం (మద్దిపాడు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

నర్సాయపాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°35′10″N 80°01′48″E / 15.586°N 80.03°E / 15.586; 80.03
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పటం

త్రాగునీటి సౌకర్యం మార్చు

గ్రామానికి శుద్ధమైన త్రాగునీరు అందించవలెనను అద్దేశ్యంతో, ఐ.టి.సి.కంపెనీవారు, ఈ గ్రామంలో నూతనంగా ఒక శుద్ధినీటి కేంద్రాన్ని స్థాపించి, 2017,మార్చి-17న ప్రారంభించారు. [1]

మూలాలు మార్చు


వెలుపలి లింకులు మార్చు