నర్సాయపాలెం (మద్దిపాడు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

నర్సాయపాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నర్సాయపాలెం (మద్దిపాడు)
గ్రామం
పటం
నర్సాయపాలెం (మద్దిపాడు) is located in ఆంధ్రప్రదేశ్
నర్సాయపాలెం (మద్దిపాడు)
నర్సాయపాలెం (మద్దిపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°34′15.888″N 80°0′9.684″E / 15.57108000°N 80.00269000°E / 15.57108000; 80.00269000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంమద్దిపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

త్రాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామానికి శుద్ధమైన త్రాగునీరు అందించవలెనను అద్దేశ్యంతో, ఐ.టి.సి.కంపెనీవారు, ఈ గ్రామంలో నూతనంగా ఒక శుద్ధినీటి కేంద్రాన్ని స్థాపించి, 2017,మార్చి-17న ప్రారంభించారు.

విద్య

మార్చు

ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 1 నుండి 5 తరగతుల వరకు భోధిస్తున్నారు.[1]

గ్రామంలో పేరొందినవారు

మార్చు
  • నల్లూరి వెంకటేశ్వర్లు : రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు.[2]

మూలాలు

మార్చు
  1. "MPPS NARASAYAPALEM - Peda Kothapalli District Prakasam (Andhra Pradesh)". schools.org.in. Retrieved 2025-03-01.
  2. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (4 November 2017). "'నల్లూరన్న' పుస్తకావిష్కరణ". Retrieved 23 December 2017.[permanent dead link]