నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే (Nizam's Guaranteed State Railway (NGSR) భారతదేశంలోని ఒక రైల్వే సంస్థ. ఇది 1879 - 1950 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రం లోని నిజాం ప్రభుత్వం చేత నిర్వహించబడింది.[1][2]
నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే Nizam's Guaranteed State Railway | |
---|---|
![]() హైదరాబాదు రాష్ట్రం | |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్, India (consists of former states హైదరాబాదు రాష్ట్రం and Madras Presidency) |
ఆపరేషన్ తేదీలు | 1870 (1879 fully owned by నిజాం)–1950 (nationalized by government of India under భారతీయ రైల్వేలు) |
తరువాతిది | మధ్య రైల్వే (1951) దక్షిణ మధ్య రైల్వే (1966) |
ట్రాక్ గేజ్ | Mixed |
పొడవు | 351 మైల్లు (1905) 688 మైల్లు (1943) |
ప్రధానకార్యాలయం | సికింద్రాబాద్ రైల్వే స్టేషను (1870-1916) కాచిగూడ రైల్వేస్టేషను (1916-1950) |
చరిత్రసవరించు
భారతదేశంలో ఒక పెద్ద సంస్థానంగా వెలుగుతున్న హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నిజాం ప్రభుత్వం హైదరాబాదు ను బ్రిటిష్ ఆధీనంలో నున్న భారత భూభాన్ని కలుపుతూ ఒక రైల్వే లైనును నిర్మించింది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి ప్రారంభిచబడినది. దీని మొత్తం నిర్మాణ వ్యయాన్ని నిజాంప్రభుత్వమే వెచ్చించింది.[3]
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ Jaganath, Dr Santosh. "The History of Nizam's Railways System" (in ఇంగ్లీష్). Lulu.com.
- ↑ subhani (28 June 2016). "The Secret History of Hyderabad State of the Nizam | Cabal Times - Part 12". www.cabaltimes.com. Retrieved 25 December 2021.
- ↑ Wright, Colin. "HH the Nizam's Railway, Poosapally gorge". www.bl.uk. Retrieved 25 December 2021.