పమిడివారిపాలెం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.

పమిడివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పమిడివారిపాలెం is located in Andhra Pradesh
పమిడివారిపాలెం
పమిడివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°04′22″N 80°19′46″E / 16.072778°N 80.329444°E / 16.072778; 80.329444
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదనందిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి ప్రత్తిపాటి మాధవి
పిన్ కోడ్ 522 112.
ఎస్.టి.డి కోడ్ = 08643. 08643

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ప్రత్తిపాటి మాధవి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా నాగభూషణం ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు మార్చు

పురాతన రామాలయం, శ్రీ వేణుగోపాల స్వామి మందిరం.

ప్రధాన పంటలు మార్చు

వరి,మినుము,మిరప, మొక్కజొన్న,పెసర,శనగ లాంటి ఆహారం పంటల తో పాటు ప్రత్తి,పొగాకు, జ్యూట్ లాంటి వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి.