పేజావర

భారతదేశంలోని గ్రామం

అదమారు మఠమునకు సమీపంలోవున్న మఠం. అష్టమఠములలో ఇది ప్రముఖమయిన, పేరున్న మఠం. ఉడుపికి 55 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కర్ణాటకలోని పెజావరు అనే గ్రామలో ఈ మఠ ప్రధాన శాఖ ఉంది. శ్రీఅధోక్షజ తీర్థులు దీనికి మొదటి పీఠాధిపతి. శ్రీవిశ్వ ప్రసన్నతీర్థులు ప్రస్తుత పీఠాచార్యులు. ఈయనకు ముందర పీఠాధిపతిగా వున్న శ్రీవిశ్వేశతీర్థులు 2019 డిసెంబర్ 29న కృష్ణఐక్యము పొందారు. ఈయనను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Pejavara
village
Pejavara is located in Karnataka
Pejavara
Pejavara
Location in Karnataka, India
Pejavara is located in India
Pejavara
Pejavara
Pejavara (India)
Coordinates: 12°57′21″N 74°50′55″E / 12.9559°N 74.8486°E / 12.9559; 74.8486
Country India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాDakshina Kannada
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పేజావర&oldid=3572060" నుండి వెలికితీశారు