పేరయ్యగారి పల్లి

పేరయ్యగారిపల్లి, చిత్తూరు జిల్లా . ఐరాల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఉన్నాయి. ప్రజల జీవనాధారం వ్యవసాయం, పశుపోషణ. గ్రామంలో ఒక అంగన్ వాడీ కేంద్రం, ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. పంచాయితీ కార్యాలయం ఉంది.

పేరయ్యగారి పల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
పేరయ్యగారి పల్లి is located in Andhra Pradesh
పేరయ్యగారి పల్లి
పేరయ్యగారి పల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°25′45″N 79°00′18″E / 13.429093°N 79.004894°E / 13.429093; 79.004894
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517130
ఎస్.టి.డి కోడ్

రవాణ సౌకర్యం మార్చు

ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతున్నవి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు సమీపములో రైల్వేస్టేషను లేదు.

మంచినీటి వసతి మార్చు

ఉన్నది.

విద్యుద్దీపాలు మార్చు

ఇక్కడ విద్యుత్ సౌకర్యం, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.

ప్రధాన పంటలు మార్చు

చెరకు, వరి, మామిడి, వేరు శనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు మార్చు

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాదార పనులు.

మూలాలు మార్చు