ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి లింకులు మెరుగు చేయి |
||
పంక్తి 37:
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది<ref> అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]] సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు<ref>
*{{Cite web|title= తెలుగు సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు|last=శ్రీ లింగాల|first= రామతీర్థ |url=http:// </ref>. కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>తొలినాటి తెలుగు కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06 </ref> 1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=main119.htm విజ్ఞానశాస్త్రంతెలుగు రచయితలు] - చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం)</ref> సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశాడు<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=panchatantram12.htm తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి] - -చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం)</ref>
|