కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి -అనవసర ఆంగ్లం |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' ([[1867]] - [[1938]]) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు
పంక్తి 20:
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:Teluguleader kasinadhuni.JPG|left]]
కాశీనాధుని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్రు]] గ్రామంలో [[1867]] లో [[మే 1]]న జన్మించాడు.
==వ్యాపారం==
పంక్తి 27:
==పత్రికా రంగం==
1907లో సూరత్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు.
సెప్టెంబరు [[1908]]లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన [[ఆంధ్ర పత్రిక]] వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. [[1914]]లో [[మొదటి ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో [[ఆంధ్ర పత్రిక]] దిన పత్రికను ప్రారంభింఛాడు.
==దేశోద్ధారక==
పంక్తి 35:
==ఆంధ్ర గ్రంధమాల==
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో '[[ఆంధ్ర గ్రంథమాల]]' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది.
==రాజకీయాలలో==
[[టంగుటూరి ప్రకాశం]] సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు.
==భగవద్గీత==
పంక్తి 52:
==మరణం==
కాశీనాథుని నాగేశ్వరరావు [[1938]] లో మరణించాడు.
==మూలాలు, బయటి లింకులు==
|