యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్తెలంగాణ మండలం‎|type = mandal||native_name=యాదగిరిగుట్ట||district=నల్గొండ
|skyline = Yadagiri guTTa.jpg
|skyline_caption = యాదగిరిగుట్ట దేవాలయం
పంక్తి 10:
| longs = 46
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline04.png|state_name=ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ|mandal_hq=యాదగిరిగుట్ట|villages=16|area_total=|population_total=52010|population_male=25960|population_female=26040|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.79|literacy_male=74.16|literacy_female=49.52|pincode = 508115}}
 
'''యాదగిరిగుట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508115. [[హైదరాబాదు]] నుండి [[వరంగల్|వరంగల్లు]] రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉన్న[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|లక్ష్మీనరసింహ]] స్వామి క్షేత్రం, యాదగిరిగుట్టలోనే ఉన్నది.
 
==చరిత్ర==
 
పుర్వము యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చెసి ఆ నారసింహుని దర్శనము పొందాడు. ఆ ముని కోరిక ప్రకారముగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతున్నది. యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి.... యాదగిరి గుట్ట యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం
ఆ ముని కోరిక ప్రకారముగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతున్నది. యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి.... యాదగిరి గుట్ట
యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం
 
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం [[నల్గొండ జిల్లాలొజిల్లా]] లో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబందించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో వున్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడ అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము
 
Line 28 ⟶ 26:
 
==రవాణా==
రాయ్ గిరి[[రాయగిరి]] రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు [[హైద్రాబాదు]], [[వరంగల్]], నల్గొండల నుండి చాలా బస్సులు కలవు.
హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము(ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.ల కు మొదటి బస్సు కలదు.
 
Line 47 ⟶ 45:
#[[ముటాకొండూరు]]
#[[వార్టూరు]]
# యాదగిరిగుట్ట
 
{{నల్గొండ జిల్లా మండలాలు}}
{{యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలు}}
{{నల్గొండ జిల్లాకు చెందిన విషయాలు}}
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:నల్గొండ జిల్లా మండలాలు]]
[[వర్గం:నల్గొండ జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/యాదగిరిగుట్ట" నుండి వెలికితీశారు