చేకూరి రామారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 42:
== చదువు ==
ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ(తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి వేణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభద్రాలయ్యారు. ప్రఖ్యాత భాషా వేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని [[కోర్నెల్ యూనివర్సిటీ]] నుంచి ట్రాన్స్ఫర్మేషన్ థియరీ ఇన్ తెలుగులో అంశంపై పిహెచ్డి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రాధిపతిగా పని చేస్తున్న కాలంలో డాక్టర్ ద్వానా శాస్త్రి వంటి ప్రముఖులు ఆయన శిష్యరికం చేశారు. ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషాశాస్త్రంలో. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి
== రచనా ప్రస్థానం ==
[[ఆంధ్రజ్యోతి]] ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించాడు - ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టాడు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]ను బహూకరించింది. ▼
ఆయన భాషపై రచించిన పలు వ్యాసాలు విమర్శకులు, సాహితీ ప్రముఖుల దృష్టినాకర్శించాయి. చెరా పీటికలు తెలుగు వెలుగుల, తెలుగు వాక్యం, ముత్యాల పదాల ముచ్చట్లు, మరోసారి గిడుగు రామ్మార్తి, రచన రచన తత్వాన్వేషన, భాషాంతరంగం వంటి వ్యాసాలే కాక రెండుపదుల ఏటనే వచన గేయ కవితా సంపుటులు వెలువరించారు.
▲[[ఆంధ్రజ్యోతి]] ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం
==ప్రసిద్ధ రచనలు==
|