వడ్డాది సుబ్బారాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =
| birth_name =
| birth_date = [[జూలై 30]], [[1854]]
| birth_place =[[పాసర్లపూడి]]
| native_place =[[రాజమండ్రి]]
పంక్తి 34:
| weight =
}}
'''వసురాయకవి'''గా సుప్రసిద్ధులై, సహస్రమాస జీవితోత్సవమును చేసుకొన్న ధన్యజీవి '''వడ్డాది సుబ్బరాయుడు''' ([[జూలై 30]], [[1854]] - 1938). తొలి తెలుగు నాటకకర్తలలో వీరికి విశిష్ట స్థానము కలదు.
 
==జీవితసంగ్రహం==
సుబ్బరాయుడు [[1854]], లో[[జూలై 30]]న [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[పాసర్లపూడి]] గ్రామంలో ([[ఆనంద]] నామ సంవత్సర [[శ్రావణ శుద్ధ పంచమి]] ఆదివారం నాడు) జన్మించాడు. చిన్నతనంలోనే సుబ్బరాయుడు తల్లిదండ్రులు మరణించారు. ఈయన బడిలో చదివి పాసయిన పరిక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పటికీ, తన 14వ ఏట నుండే భజగోవింద శ్లోకాలను తెలిగించడంతో కవిత్వం చెప్పడం మొదలెట్టారు. 1874లో [[రాజమండ్రి]] చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. సమకాలీకులైన వావిలాల వసుదేవశాస్త్రి, కందుకూరి వీరేశలింగంతోపాటు ఈయన్ను కలిపి రాజమండ్రి త్రయం అని పిలిచేవారు. సుబ్బరాయుడు చాటు పద్యాలు చెప్పడంలో గొప్ప ఆసక్తి కనబరచేవాడు. 1875లో ప్రారంభమైన ఈయన కవితా వ్యాసంగం మరణించేవరకూ సాగింది. ఈయన చెప్పిన చాటు పద్యాలు వసురాయ చాటు ముక్తావళి మరియు వసురాయ చాటు ప్రబంధం అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ఈయన ప్రతిభకు ముగ్ధులైన పురప్రముఖులు గండపెండేరం తొడిగి, ''సూక్తి సుధానిధి'' అనే బిరుదునిచ్చి సత్కరించారు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4187&lpg=PA4187#v=onepage&q&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5 edited by Mohan Lal]</ref>
 
==రచనా వ్యాసంగం==
పంక్తి 47:
 
ఈయన మొత్తం 7 నాటకములను రచించారు. 1. [[వేణీ సంహారము|వేణిసంహారం]] (రచన-1883, ప్రచురణ-1886), 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889), 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900), 5. అభిజ్ఞాన శాకుంతలము (1906), 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929), ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932). ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.
 
===మల్లికామారుత ప్రకరణము===
"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి [[భవభూతి]]. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఆయన రచించిన [[మాలతీ మాధవం]] అనే రచనకు అనువాదమిది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mallikaa%20maarutamu%20puurvabhaagamu%2031&author1=subbaaraaya%20vad%27d%27aadi&subject1=GENERALITIES&year=1903%20&language1=Telugu&pages=135&barcode=2030020025139&author2=&identifier1=&publisher1=vad%27d%27aadi%20subbaaraaya&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=119&unnumberedpages1=10&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/908 భారత డిజిటల్ లైబ్రరీలో మల్లికామారుత ప్రకరణము పుస్తకం.]</ref> దీని ప్రథమాంకము యొక్క తొలికూర్పు సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ యందు 1903 లో ముద్రించబడినది.