వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
వ్యాస విస్తరణ |
||
పంక్తి 2:
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, సంఘ సేవ చేసిన మహిళలలో '''శ్రీమతి వేదాంతం కమలాదేవి''' (1897 - 1940) ఒకరు.
ఈమె 1897
ఒక ప్రక్క స్వాతంత్రొద్యమంలొ పొల్గొంటూనే, మహిళలలొ జాగృతికై కృషి చేసారు.స్రీలలొ జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాధమిక విద్యా వ్యాప్తికి తోడ్పడ్డారు.పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు.అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాధ శరణాలయంగా మార్చి సేవాకార్యాక్రమాలు నిర్వహించేవారు.
ఉప్పుసత్యాగ్రహం విశాఖపట్నం లొ నిర్వహించె భాద్యతను బులుసు సాంబమూర్తి నుండి స్వీకరించారు. [[ఉప్పు సత్యాగ్రహం]] లొ భాగంగా [[నౌపాడ]] లోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మయ్ 20 న అరెస్ట్ అయ్యారు.ఫలితంగా [[రాయవెల్లూరు]] జైలులొ 6 నెలలు శిక్ష అనుభవించారు.
1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది.లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.
ఢిల్లీలో [[సరోజినీ నాయుడు]] పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు.
|