ఒడిశా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి JVRKPRASAD (చర్చ) చేసిన మార్పులను Saileshpat యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ... |
Adityamadhav83 (చర్చ | రచనలు) |
||
పంక్తి 37:
== చరిత్ర ==
[[File:Udaygiri02.JPG|thumb|ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిష]]
ఎక్కువ కాలం ఒడిషా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉన్నది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.
పంక్తి 55:
ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిషాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో [[బీహారు]]లో కొంతభాగం చేర్చి ఒడిషా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిషా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.
1950లో ఒడిషా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
== సంస్కృతి ==
|