కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+వర్గం |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్''' ([[ఆగష్టు 25]], [[1893]] - [[డిసెంబర్ 19]], [[1967]]) స్వాతంత్ర్య సమరయోధుడు, [[హైదరాబాదు]] మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు.
== జననం ==
కృష్ణస్వామి [[1893]], [[ఆగష్టు 25
ఆ తరువాత బొంబాయిలో ముద్రణ మరియు ప్రచురణా సాంకేతికతలో కోర్సు చేశాడు. కొన్నాళ్ళు అప్పటి హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి మహారాజ్ క్రిషన్ ప్రసాద్ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత ఆడిటర్ జనరల్ కార్యలయంలో ఉద్యోగం చేపట్టాడు.
Line 8 ⟶ 9:
కృష్ణస్వామి 1918లో సోషల్ సర్వీస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. 1925లో జాంబాగ్ దేవాలయంలో హిందూ ధర్మ పరిషత్ మహాసభను స్థాపించాడు. 1926లో [[రావుబహద్దూర్ వెంకట్రామిరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[పండిట్ నరేంద్రజీ]]లతో కలసి సుల్తాన్ బజార్లో [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]] రజతోత్సవాన్ని నిర్వహించాడు. 1933 నుంచి 25 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థలో చుడీ బజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాడు. 1940, 1955 లలో డిప్యూటీ మేయర్ (నాయబ్ మీర్ మజ్లిస్) గా, 1957 నుండి 1958 వరకు హైదరాబాదు నాలుగో మేయరుగా సేవలు అందించారు. మేయరుగా ఉన్న కాలంలో హైదరాబాదుకు మాస్టర్ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్రవేశాడు. రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు. సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు.
== మరణం ==
నిరాడంబర జీవితాన్ని గడిపిన కృష్ణస్వామి [[1967]], [[డిసెంబర్
==మూలాలు==
|