చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB |
||
పంక్తి 37:
}}
'''ఆలూరు వెంకట సుబ్బారావు''' ([[ఆగష్టు 5]], [[1908]] - [[సెప్టెంబరు 24]], [[1975]] ) (కలంపేరు '''చక్రపాణి''') ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత మరియు దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.
==జీవిత విశేషాలు==
చక్రపాణి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] లో [[1908]], [[ఆగష్టు 5]] న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై
1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి [[ధర్మపత్ని]] కోసం ఈయన మాటలు వ్రాసాడు. [[బి.ఎన్.రెడ్డి]] రూపొందిస్తున్న [[స్వర్గసీమ]] కు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
1949-1950 లో [[నాగిరెడ్డి]], చక్రపాణి కలవడం, కలసి [[విజయా ప్రొడక్షన్స్]] ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి [[వాహినీ స్టుడియో]] లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి [[షావుకారు]], [[పాతాళ భైరవి]], [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], [[మిస్సమ్మ]], [[అప్పు చేసి పప్పు కూడు]] లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి నాగిరెడ్డి తో కలసి పిల్లల కోసం [[చందమామ]] కథల పుస్తకం ప్రారంభించాడు.
1934-1935 లో [[కొడవటిగంటి కుటుంబరావు]] తో కలసి తెనాలిలో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించాడు. 1960 లో దీనిని [[హైదరాబాదు]] కు తరలించారు.
|