టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| source =
}}
'''టంగుటూరి అంజయ్య''' ([[ఆగష్టు 16]] , [[1919]] - [[అక్టోబరు 19]] , [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబరు నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
 
ఆంజయ్య 1919, [[ఆగష్టు 16]]న [[హైదరాబాదు]]లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది [[మెదక్ జిల్లా]], [[భానూర్]] గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఆంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ''ఆరణాల కూలీ''గా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు<ref name=anj3>[http://www.hindu.com/2006/08/14/stories/2006081417680500.htm లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం]</ref>.
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు