నా జీవిత యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
== రచన నేపథ్యం ==
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] తన ఆత్మకథను వ్రాసి 1949లో ప్రచురించారు. ఈ ఆత్మకథలోని మూడువంతుల భాగాన్ని ప్రకాశం రాయగా, ఆయన పనులవత్తిడి, ఆపైన అనారోగ్యంతో మరణం పొందడంతో మిగిలిన భాగాన్ని ప్రకాశం అనుంగు శిష్యుడు [[తెన్నేటి విశ్వనాథం]] వ్రాసి పూర్తిచేశారు.
 
తర్వాత 1972 సంవత్సరంలో [[ఎమెస్కో]] బుక్స్ వారు నాలుగు భాగాల్ని ఒకటిగా చేసి ముద్రించారు.
"https://te.wikipedia.org/wiki/నా_జీవిత_యాత్ర" నుండి వెలికితీశారు