రాధికా సాంత్వనము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→కవయిత్రి ముద్దుపళని: వికీకరిస్తున్నాను |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: క్రిష్ణ → కృష్ణ (19), నం ను → నాన్ని , ళని గుర using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{వికీకరణ}}
==పడగ్గది కవిత్వమా? మదిని మత్తెక్కించే పరిమళమా?==
Line 7 ⟶ 8:
==కావ్య గాథ==
సరసం అంటే
టూకీగా ఈ శృంగార కావ్యాన్ని ఏక వాక్యంలో చెప్పాలంటే ఆరుద్ర మాటల్లోనే చెప్పాలి: '''” ఓ సారి రాధ అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం, అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం ”''' ఇదే రాధికా సాంత్వనం కావ్య
Line 18 ⟶ 19:
ఈ కథనంలో నాలుగు ఆశ్వాసాలలో ఉన్నాయి . తంజావూరు రాజు కొలువులో ఉండిన ముద్దుపళని సంస్కృతం, తెలుగు, తమిళ సాహిత్యాలలో అద్భుతమైన పరిచయం ఉండడంతో భాష-భావాలపై బిగువైన పట్టుతో కథ నడిపించడం విశేషం.
బాల్యవివాహాలు ముద్దుపళని కాలానికి సహజమైన విషయం. పాపం అదే తీరులో గోపాలుడికీ ఇళా ఈడేరక మునుపే భార్య కావడంతో మేనత్త వరసైన రాధ ఇంటిలో ఇళాతో మకాం పెడతాడు
<poem>
Line 27 ⟶ 28:
</poem>
ఆనక ఇళా పుట్టింటికి
<poem>
Line 40 ⟶ 41:
</poem>
(మొదటి ఆశ్వాసం 65వ పద్యం)
అంటూ బెంగపడిన రాధ ఇళాదేవికి ఎన్నో కామ శాస్త్ర రహస్యాలు చెప్పినపుడు కాస్త పచ్చిగా ముద్దుపళని యీ మాటలు వాడారని మనమూ ఒప్పుకోక తప్పదు.
అలాంటి మరి నాలుగు పద్యాలు .
ఇళా గోపాలురను శోభనం గదిలోకి పంపించి తాను వగచివగచి తలచిన పద్యమిది (1లో 75)
Line 59 ⟶ 60:
పుట్టింటిలో
<poem>
కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప,
Line 83 ⟶ 84:
1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసిం హుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో “రాధికా సాంత్వనం ” రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండితులు. బెంగుళూరుకు చెందిన నాగరత్నమ్మ తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. గాని బ్రిటిష్ ప్రభుత్వంతో పుస్తకన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారు. 1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నిషేధం ఎత్తేయించారు. కాని అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు.
తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా
'''మరో మాట''' - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు.
'''ఆరుద్ర చెప్పిన ఒక్క మాట''' - కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే తిరుపతి వేంకట కవులు, మల్లాది
|