అలెక్సాండర్ డఫ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→మూలాలు: {{బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము}} |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[బొమ్మ:alexduff.jpg|thumb|right|అలెక్సాండర్ డఫ్]]
'''ఆలెగ్జాండర్ డాఫ్''' (ఏప్రిల్ 15, 1806 - ఫిబ్రవరి 12, 1878) ఒక స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ. అతడు [[స్కాట్లండు చర్చి]] కు మొట్టమొదట అంతర్జాతీయ మిషనిరీ గా భారత దేశము వచ్చెను. జూలై 13, 1980 న డఫ్ ఈనాడు [[స్కాటిష్ చర్చ్ కాలేజీ]] గా పిలువబడుతున్న జనరల్ అసెంబ్లీ ఇన్సిట్ఞూషన్ ను స్థాపించెను. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] స్థాపన లో పాత్ర వహించెను.
Line 9 ⟶ 6:
అలెగ్జాండర్ డఫ్ [[స్కాట్లెండ్]] లో జన్మించెను. యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్ లో చదివెను. స్కాట్లెండ్ చర్చి విదేశీ వ్యవహారాల కమిటీ ద్వారా భారతదేశములో మొదటి మిషనరీ పదవిని పొంది, 1829 లో భాధ్యతలు స్వీకరించెను.
==భారతదేశములో
{{Protestant missions to India}}
రెండు సార్లు ఒడ
==ఇంగ్లీషులో విద్య==
డఫ్, బైబిలుతో పాటు మౌళిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి దాకా, అనేక లౌకికాంశాలలో పాఠములు చెప్పు ఒక పాఠశాలను
ఆ కాలపు భారతదేశ బ్రిటీషు సమాజములో, భారతదేశ సాంప్రదాయ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటికి మద్దతునిచ్చి పెంపొందిచాలని అభిలషించిన "ప్రాచ్యవేత్తలు" లేకపోలేదు. వారు సాంప్రాదాయ విద్యను తోసిరాజని, పాశ్చాత్య విద్య, సంస్కృతి మరియు మతాన్ని పెంపొందించాలన్న డఫ్ విధానాన్ని వ్యతిరేకించారు. 1939లో, అప్పటి భారతదేశ గవర్నరు జనరలైన [[ఎర్ల్ ఆఫ్ ఆక్లాండ్]], ప్రాచ్యవేత్తల వాదనకు లొంగి, రెండు ధృక్కోణాలకు మధ్య ఒక మధ్యేవాద విధానాన్ని అవలంబించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము}}
<!-- వర్గాలు -->
[[వర్గం:1806 జననాలు]]
[[వర్గం:1878 మరణాలు]]
Line 46 ⟶ 30:
[[వర్గం:బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]
<!-- ఇతరభాషలు -->
[[en:Alexander Duff]]
[[sv:Alexander Duff]]
|