శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+సమాచార పెట్టె |
|||
పంక్తి 11:
1983 లో అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాదులోని హైటెస్ సిటీ సమీపంలో స్థలం మంజూరు చేసింది.
==జనన విశేషాలు==
శోభారాజు [[1957]] [[నవంబర్ 30]] న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]]లో ఆమె జన్మించింది. ఆమె తండ్రి ప్రభుత్వోద్యోగి. తల్లి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం|url=http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 December 2016}}</ref> నాలుగేళ్ళ వయసులోనే ఆమె స్వంతంగా కూడా పాటలు పాడటం
==అన్నమయ్య సంకీర్తనలలో కృషి==
|