నందిని సిధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 44:
1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి [[తెలంగాణ]] [[సంస్కృతి]] మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను "[[పోరు తెలంగాణ]]" సినిమాలో పాటగా తీసుకున్నారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం [[బతుకమ్మ]]లో కందుకూరి రమేష్బాబు రచించిన వ్యాసం, తేది 16-03-2014</ref> [[అందెశ్రీ]] రచించిన [[జయజయహే తెలంగాణ]], [[గోరటి వెంకన్న]] రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.
[[తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ]] చైర్మెన్ గా నియమితులయ్యారు.<ref name="రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్గా నందిని సిధారెడ్డి నియామకం">{{cite news|last1=నవతెలంగాణ|title=రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్గా నందిని సిధారెడ్డి నియామకం|url=http://www.navatelangana.com/article/state/553652|accessdate=11 May 2017}}</ref>
==రచనలు==
|