సుభద్రా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
1948లో [[మద్రాసు]] [[ఆకాశవాణి]] లో ప్రోగ్రాం సెక్రటరీగా చేరింది. [[తమిళనాడు]] [[శ్రీరంగం|శ్రీరంగా]] నికి చెందిన పార్థసారథి శ్రీనివాసన్ కూడా మద్రాసు ఆకాశవాణిలో ప్రోగ్రాం సెక్రటరీగా పనిచేసేవారు. వారి పరిచయం వివాహబంధంగా మారింది. 1948 డిసెంబర్ 1న ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభంకాగానే మద్రాసు నుండి [[విజయవాడ]] కు వచ్చారు.
 
కార్యక్రమాల్లో భాగంగా అనేక ఊర్లు తిరుగుతూ ప్రభుత్వాధికారులు, వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులతో చర్చించేది. అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉద్యోగ నిమిత్తం [[నాగాలాండ్]] లోని కొహిమాకు వెళ్లింది.
 
== మూలాలు ==