సావిత్రి (నటి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →చలనచిత్ర జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB |
M.Yeswanth (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 6:
|birth_name = నిశ్శంకర సావిత్రి
|other_names = మహానటి సావిత్రి, <br>నడిగేయర్ తిలగమ్, <br>సావిత్రి గణేశ్
|birth_date = [[
|birth_place = [[చిర్రావూరు]], [[గుంటూరు జిల్లా]],<br>ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
|death_date = [[డిసెంబర్ 26]], [[1981]]
పంక్తి 18:
<!-- [[బొమ్మ:Savithri.jpg|thumb|right|మహానటి సావిత్రి]]-->
తెలుగు [[సినిమా|సినీ ప్రపంచం]] లో '''మహానటి''' '''కొమ్మారెడ్డి సావిత్రి'''
==తొలి జీవితం==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[గుంటూరు]] జిల్లా, [[తాడేపల్లి]] మండలంలోని [[చిర్రావూరు]] గ్రామంలో [[
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=110|edition=కళా ప్రింటర్స్|accessdate=28 July 2017}}</ref>
== చలనచిత్ర ప్రవేశానికి ముందు ==
Line 29 ⟶ 30:
పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది.
[[ఎల్వీ ప్రసాద్]] దర్శకత్వం వహించిన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత [[కె.వి.రెడ్డి]] దర్శకత్వం వహించిన [[పాతాళ భైరవి]]లో ఒక చిన్న పాత్రలో నటించింది. '''పెళ్ళిచేసిచూడు''' ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన [[వేదాంతం రాఘవయ్య]] దర్శకత్వం వహించిన [[దేవదాసు]] సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో [[మిస్సమ్మ]]లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన [[దొంగరాముడు]], [[అర్థాంగి]], [[చరణదాసి]] ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన [[మాయాబజార్]] చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.
ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. [[1968]]లో [[చిన్నారి పాపలు]] సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత [[చిరంజీవి]],[[మాతృదేవత]], [[వింత సంసారం]] మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. [[1956]]లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు [[జెమినీ గణేశన్]]ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, [[నిద్రమాత్ర]]<nowiki/>లకు బానిసై, [[1981]] [[డిసెంబర్ 26]] న మరణించింది.
|