కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 29:
కళింగ రాజ్యంపై మౌర్యులు దండెత్తడానికి రెండు కారణాలున్నాయి. రాజకీయపరమైన కారణం ఒకటి కాగా, మరొకటి ఆర్ధిక కారణం. కళింగ రాజ్యంగ్ ఎంతో సంపన్న దేశం. అంతేకాక, అక్కడి ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన నైపుణ్యం కలవారు. పైగా అది ఎంతో ప్రశాంతమైన రాజ్యం. ఇక్కడి ప్రజలు మంచి కళా నైపుణ్యం కలవారు కాబట్టే ఈ ప్రాంతానికి "ఉత్కళ" అని పేరు వచ్చింది.<ref name="mndas">{{cite book|last1=Das|first1=Manmatha Nath|title=Glimpses of Kalinga History|date=1949|publisher=Century Publishers|location=Calcutta|isbn=|page=VII; 271|url=http://www.dli.ernet.in/handle/2015/32999|accessdate=16 May 2016}}</ref> ఈ ప్రాంతం మొత్తం మీద, దేశానికి ఆగ్నేయంగా ప్రయాణించి అక్కడి దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగిన మొట్టమొదటి రాజ్యం కళింగ కావడం విశేషం. దాంతో ఈ రాజ్యానికి ముఖ్యమైన రేవు పట్టణాలు, బలమైన నౌకాదళం ఉండటం కూడా ఈ దండయాత్రకు ఒకానొక కారణం. వీరి సంస్కృతి ఎంతో విశాలమైనది. అలాగే వారు అందరికీ సమానమైన పౌర స్మృతిని(యూనిఫాం సివిల్ కోడ్) పాటించేవారు.<ref name="Ramesh Prasad Mohapatra 1986 Page 10">[[Ramesh Prasad Mohapatra]](1986) Page 10. ''Military History of Orissa''. Cosmo Publications, New Delhi {{ISBN|81-7020-282-5}}</ref>
321 బిసిలో సామ్రాజ్య పతనం జరిగేంతవరకూ కళింగ రాజ్యాన్ని నంద వంశం పరిపాలించేది.<ref>(Raychaudhuri & Mukherjee 1996, pp. 204-209, pp. 270–271)</ref> అశోకుని ముందు అతని ముత్తాత [[చంద్రగుప్త మౌర్యుడు]] కళింగ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే అశోకుడు, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన కళింగాన్ని, పట్టాభిషిక్తుడైన వెంటనే గెలవాలని ముందే నిర్ణయించుకున్నాడు. అతని రాజ్యంలో తన స్థానం సుస్థిరం కాగానే కళింగ రాజ్యం మీదకి దండెత్తాడు.<ref name="Ramesh Prasad Mohapatra 1986 Page 10" />
ప్రస్తుత [[ఒడిశా]] తీరప్రాంతాన్నే అప్పట్లో కళింగ రాజ్యంగా వ్యవహరించేవారు.
== బయటి లింకులు ==
|