తూర్పు తీర రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
==చరిత్ర==
పార్లమెంట్ ఆమోదంపై ఉత్పన్నమయిన, ఏడు కొత్త మండలాలతో మొదటిది అయిన తూర్పు తీర రైల్వే 08.08.1996-వ తేదీన భారతదేశపు అప్పటి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ హెచ్.డి. దేవెగౌడ ప్రారంభించారు. ఆఫీసర్-ఆన్ స్పెషల్ డ్యూటీ 1996 సెప్టెంబరు 16 న కొత్తగా ప్రారంభం చేసిన జోన్ బాధ్యతలు చేపట్టారు. మొదట్లో, కేవలం ఒక డివిజన్ ఖుర్దా రోడ్ మాత్రమే ఈ రైల్వేకు కలుపబడింది. తదనంతరం జోన్ 01.04.2003 నుంచి అమల్లోకి పూర్తిగా పనిచేస్తోంది.
 
ఈ జోనులో విశాఖపట్టాణము, ఖుర్దా రోడ్డు మరియు సంబల్పుర్ వ్భాగములు కలవు.
 
==వాల్తేరు డివిజన్ అనుసంధాన తొలగింపు ==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_తీర_రైల్వే" నుండి వెలికితీశారు