దువ్వూరి రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
పంక్తి 45:
'''దువ్వూరి రామిరెడ్డి''' ([[నవంబర్ 9]], [[1895]] -- [[సెప్టెంబర్ 11]], [[1947]]) '''కవికోకిల''' అని ప్రసిద్ధుడైన [[:వర్గం:తెలుగు కవులు|తెలుగు కవి]]. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[గూడూరు]]లో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక [[భాష]]<nowiki/>లలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు.
 
==రచన లు==
* వన కుమారి
* [[కృషీవలుడు]] (1924) - వ్యవసాయదారుని గురించిన పద్యకావ్యం.
* [[పానశాల]] (1926) - [[ఉమర్ ఖయ్యామ్]] రచించిన [[రుబాయిత్‌]]కు స్వేచ్ఛాతెలుగు సేత. ఇది దువ్వూరి రామిరెడ్డి రచనలన్నింటిలోను ప్రసిద్ధము.
పంక్తి 60:
* కడపటి వీడికోలు (నాటకం)
* సీతా వనవాసం (నాటకం)
* కుంభరాణా (నాటకం)
* మాధవ విజయం (నాటకం)
* నక్షత్రమాల
* నైవేద్యము